Tuesday, April 13, 2010

ప్రధాన రాజ్యాంగ నిర్మాత

 ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించబోయే తరుణంలో పటిష్టమైన రాజ్యాంగం అవసరమెంతైనా వుంది. ఆ తరుణంలో రాజ్యంగ రచనా సంఘానికి సారధ్యం వహించిన డా. బాబా సాహెబ్ అంబేద్కర్  

సుదీర్ఘంగా వలస పాలనలో మ్రగ్గి వున్న  భారతీయుల ఆశలను, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ రాజ్యాంగాన్ని రచించారు.  నవభారత నిర్మాణంలో పాలు పంచుకున్న అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ.........







Vol. No. 01 Pub. No. 253

1 comment: