సీనియర్ బ్లాగెర్ కొత్తపాళీ కొత్తగా కథల సంపుటి వెలువరిస్తున్నారు.
ఈ రోజు సాయింత్రం గం. 5.00 లకు విజయవాడ లోని బందరులాకుల దగ్గరున్న
స్వాతంత్ర్య సమరయోధుల సంఘం లో ఆవిష్కరణ సభ జరుగుతోంది.
విజయవాడ నగరం, పరిసర ప్రాంతాలలోని బ్లాగెర్లందరు తప్పక హాజరు
కావలిసినదిగా శిరాకదంబం విజ్ఞప్తి చేస్తోంది.
బ్లాగ్ కుటుంబంలో జరుగుతున్న ఈ సంబరంలో పాలు పంచుకుని ఈ సభను విజయవంతం చేద్దాం !
అలాగే మీ సాహితీ మిత్రులకు, సాహిత్యాభిమానులకు ఈ సమాచారాన్ని
తెలియజేసి వారికి కూడా పాల్గొనే అవకాశం కలుగజేయ్యండి.
Vol. No. 01 Pub. No. 128
ఈ పుస్తకావిష్కరణ హైదరాబాద్ లో ఉండిఉంటే ఎంతబాగుండేదో కదా...
ReplyDeleteజయ గారూ !
ReplyDeleteమీకంటే మేమే అదృష్టవంతులం. ఎందుకంటారా ? ఒకటి. విజయవాడలో జరుగుతున్నందుకు, రెండు హైదరాబాదులో ఈ రోజు జరగనందుకు. అదెలాగంటే ఈ రోజు బంద్ వాతావరణంలో సభకు హాజరవడం ఒక సమస్య అయితే, హాజరయినా హాయిగా ఆ అనందాన్ని అనుభవించే పరిస్థితి లేనందుకు. కనుక రావడానికి అవకాశం లేని మీ అందరి తరఫునా వకాల్తా తీసుకుని నేను హాజరవుతున్నాను.
congrats to kottapali garu
ReplyDeleteకార్తీక్ గారూ !
ReplyDeleteమీ అభినందనలు కొత్తపాళీ గారికి అందజేస్తాను.
మాది గుంటూరే అండి .
ReplyDeleteకానీ కొన్ని కారణాల వలన బెజవాడ వెళ్ళలేకపోయాను .
రేపు కూడా ఆయన అక్కడే ఉంటారా అండి .???
సంతోష్ గారూ !
ReplyDeleteకొత్తపాళీ గారు ఇంకా కొన్ని రోజులు విజయవాడలోనే ఉంటారు. మీరు కలవవచ్చు.
ekkada vuntaaro???
ReplyDeleteసంతోష్ గారూ !
ReplyDeleteఆయన్ని నిన్న సభ దగ్గరే కలిసాను. చిరునామా తెలియదు. మళ్లీ ఆయన ఫోన్ చేస్తానన్నారు. చేసినపుడు వివరాలు తీసుకుని తెలియజేస్తాను.