Tuesday, January 19, 2010

చాయాగ్రహణానికి పట్టాభిషేకం

భారతదేశ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారం ' దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం '.
భారత చలనచిత్ర పితామహుడు ఫాల్కే జ్ఞాపకార్థం నెలకొల్పిన ఆ పురస్కారాన్ని అందుకున్న తొలి చాయాగ్రాహకుడు, తెలుగు వ్యక్తి శ్రీ వి. కె. మూర్తి .

శుభ సందర్భంలో ఫాల్కే అవార్డు గ్రహీత శ్రీ వి. కె. మూర్తి గారికి శుభాభినందనలు తెలియజేద్దాం !





Vol. No. 01 Pub. No. 163

3 comments:

  1. రాంగోపాల్January 20, 2010 at 9:14 AM

    చాలా బాగుంది.

    ReplyDelete
  2. అభినందనలు నా తరపున కూడా .....

    ReplyDelete
  3. * రాంగోపాల్ గారూ !
    * సంతోష్ గారూ !
    ధన్యవాదాలు

    ReplyDelete